డెట్రాయిట్‍లో త్రిపురనేని గోపీచంద్ సాహితి సదస్సు

డెట్రాయిట్ తెలుగు లిటరరి క్లబ్ వారు
కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, త్రిపురనేని గోపీచంద్
శత జయంతి సందర్భంగా
సెప్టెంబరు 26,27, ౨౦౦౯ (శని, ఆదివారలలో)
సాహితి సభలు నిర్వహిస్తున్నారన్నది మీకు తెలిసేఉంటుంది.
*
శనివారం 26 న శతజయంతి ఉత్సవ ప్రారంభం
ఆరోజు సభలో
త్రిపురనేని గోపీచంద్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు,
తెలుగు సాహిత్యం – గోపీచంద్
అనే అంశాల మీద వారి కుమారుడు
త్రిపురనేని సాయిచంద్ ప్రసంగం ఉంటుంది.
తదుపరి
గోపీచంద్ (లఘుచిత్రం) ప్రదర్శన
(GOPICHAND  [A humble colossus]).
*
మరుసటి రోజు, 27 సెప్టెంబరు, ఆదివారం ఉదయం
వేలూరి వెంకటేశ్వర రావు గారు
సమన్వయకర్తగా
త్రిపురనేని గోపిచంద్ సాహిత్యం మీద ఒక సాహితీ సదస్సు ఏర్పాటు చేసారు.
అందులో:
వేలూరి వెంకటేశ్వరరావు
గోపీచంద్ కథలు మీద
కొత్త ఝాన్సీలక్ష్మి
పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా గురించి
ఏపూరి భక్త
గోపీచంద్ జీవితంలో తాత్విక పరిణామం మీద
వేములపల్లి రాఘవేంద్రచౌదరి
చీకటి గదులు మీద
ప్రసంగిస్తారు.
ప్రతి ప్రసంగం తరువాత పది ని||లు చర్చాగోష్టి ఉంటుంది.

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

//
id = 20806;
// ]]>

One Reply to “డెట్రాయిట్‍లో త్రిపురనేని గోపీచంద్ సాహితి సదస్సు”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.