పొద్దునే ప్లగ్ పీకారు!

నిన్న ఉగాది.  తెలుగు వారందరికి పండగే!
ఉగాది రోజు ఉదయం “ఉగాది పచ్చడి” తినడం తెలుగువాడికి ఉన్న ఒక అచారం.
ఈ ఆంధ్ర ప్రదేశ్ ని పరిపాలించేది..తెలుగు వారే!
వారు కూడ వారి ఇళ్ళల్లో ఉగాది బహుశ జరుపుకునే ఉండి ఉంటారు.

ఐనా పొద్దునే ప్లగ్ పీకారు!
వేలల్లో బిల్లులు పంపుతున్నారు!!

ఈ తెలుగు వాడిని ఎవరి రక్షిస్తారు?
ఏమైపోతుంది ఈ జాతి?
ఎవరిచ్చారు వీళ్ళకీ హక్కు? మన జీవితాలతో ఇలా అడుకుంటున్నారు?
ఈ రాష్ట్రం లో ఏముందని ఇక్కడ ఉండాలి?
ఎవరు సంతోషంగా ఉంటున్నారు?