నేటి ఈనాడు లో..
“కవిరాజు” త్రిపురనేని రామస్వామి విగ్రహ ఆవిష్కరణ సభ
రేపు ఆదివారం, అంటే ఏప్రిల్ మాసం, 17 న ఆదివారం నాడు సాయంత్రం తెనాలి లోని ‘కవిరాజు పార్కు’ లొ త్రిపురనేని రామస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నిర్ణయించారు. ఇది ఆ సభకి చెందిని ఆహ్వాన పత్రిక ఇది.
ఆహ్వాన పత్రిక మీద క్లిక్ చెయ్యండి..వివరాలు చదువుకోవడనికి.