త్రిపురనేని గోపిచంద్ సినీ రచనల ఆవిష్కరణ

త్రిపురనేని గోపిచంద్ శతజయంతి సభ

గోపిచంద్ సిని రచనల సంపుటి ఆవిష్కరణ

ఈ ప్రత్యేక సంపుటిలో త్రిపురనేని గోపిచంద్ వ్రాసిన మూడు చలన చిత్రాల స్రిప్ట్‌లు ఉన్నవి.

  1. రైతుబిడ్డ         (1939)

  2. గృహ ప్రవేశం   (1946)

  3. లక్షమ్మ         (1950)

లక్షమ్మకి గోపిచంద్ దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం విడుదలై ఈ సంవత్సరానికి (February) అరవై ఏళ్ళు.

ప్రత్యేక సభ కార్యక్రమం వివరాలకు, ఆహ్వాన పత్రికని  ఇక్కడ చూడండి.

ఇదే మీకు మా సాదర స్వాగతం!