త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

TripuraneniGopichandNationalLiteraryAward

సెప్టెంబరు 8న సాహిత్యకారుడు త్రిపురనేని గోపిచంద్ జన్మదినం.  గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని ఆరోజున ఎంపిక చేసిన గ్రహీతకు అందజేయడం ఒక సత్సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.   2015 సంవత్సరానికి గాను సర్.  విలియం మార్క్  టుల్లి కి ఈ సారి దానిని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందించారు.  ఆ కార్యక్రమానికి వేదిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాదు.

ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక ఇది.
The invitation to the Tripuraneni Gopichand National Literary Award presentation to event.

గవర్నర్ రోశయ్య గారి ప్రసంగ పాఠం ఆంగ్లంలో ఇక్కడ.
పురస్కార స్వీకర్త సర్. విలియం మార్క్  టుల్లీ ప్రసంగం ఇక్కడ మీరు వినవచ్చు.
ఇక దిన పత్రికలలో వచ్చిన వ్యాసాలు వివరాలు ఇవి.
ఇక్కడ ది హిందు లో.
పున్నా కృష్ణమూర్తి పరిచయం వ్యాసం సాక్షి దినపత్రికలో ఇక్కడ.
ఈనాడు దిన పత్రికలో ఇక్కడ.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక్కడ.

From your left: Y. K Nageswara Rao, Saichand (youngest son of Gopichand) Saripalli Kondal Rao,  Padmabhushan Sir Mark Tully (seated), Sri Latha, Dr Sunaina Singh and Dr T H Chowdary

From your left: Y. K Nageswara Rao, Saichand, Saripalli Kondal Rao, Sir Mark Tully, Sri Latha, Dr Sunaina Singh, Dr T H Chowdary

బెంగుళూరులో త్రిపురనేని గోపిచంద్ శతజయంతి

బెంగుళూరులో
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి ఉత్సవాలు

జులై 31, 2010
సాయంత్రం 5 గం.లకు ప్రారంభం

శ్రీ కృష్ణ దేవరాయ రసజ్ఞ సమాఖ్య

వేదిక

శ్రీ కృష్ణ దేవరాయ కళామందిరం, తెలుగు విజ్ఞాన సమితి
నెం 29, గాయత్రి దేవి పార్క్ ఎక్సటెన్షన్
29, Gayatri Devi Park Extension
వయ్యలి కావల్,
Vayyali Kaval
బెంగుళూర్ 560 003
Bengaluru
ఫోన్: (080) 2331 7850
Location map

కార్యక్రమం వివరాలు

స్వాగతం
శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
గోపిచంద్ జీవన రేఖలు
ఆచార్య తంగిరాల సుబ్బారావు
(‘‌శ్రీ రస‌’ సంస్థాపక అధ్యక్షులు)
*
గోపిచంద్ కథలు, నవలలు, మానవతా సంబంధాలు
ముఖ్య అతిధి
ఆచార్య. కాత్యాయని విద్మహే
(తెలుగు శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు)
*
On Gopichand’s Writing
Dr. Gopichand Katragadda
*
తత్వవేత్తలు
డా. మన్నవ భాస్కర నాయుడు
*
పోస్టు చెయ్యని ఉత్తరాలు
డా. దివాకర్ల రాజేశ్వరి
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
మా నాన్న గారు
త్రిపురనేని సాయిచంద్
*
నాకు నచ్చిన గోపిచంద్ కథ
శ్రీమతి అంబిక అనంత్
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
మెరుపుల మరకలు (నవల)
డా. కె. ఆశాజ్యోతి
*
సమావేశానికి ముఖ్య అధ్యక్షులు – వారి పలుకులు

ఆచార్య: కవన శర్మ

*

వందన సమర్పణం

*

గోపిచంద్ రచన సర్వస్వం – 10 సంపుటాలు (ధర: రూ 1500/-)
సభా ప్రాంగణంలో లభ్యం
(అలకనంద వారి ప్రచురణ)

సౌజన్యం:

శ్రీమతి కాట్రగడ్డ రజని (త్రిపురనేని గోపిచంద్ కుమార్తె)   & శ్రీ కాట్రగడ్డ సుబ్రహ్మణ్యం
శ్రీమతి కాట్రగడ్డ సీమ & డాక్టర్ కాట్రగడ్డ గోపిచంద్

‘శ్రీ రస‌’
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు
(సంస్థాపక అధ్యక్షులు)
శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి
(సంస్థాపక కార్యదర్శి)
శ్రీ మతి అంబికా అనంత్
(సంస్థాపక కార్యదర్శి)